Exclusive

Publication

Byline

రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ మరో నిర్ణయం - ఇకపై వారికి 5 రోజుల ముందుగానే సరఫరా..!

భారతదేశం, జూన్ 21 -- రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందే రేషన్ అందనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ల ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ సరుకులను అందజేయనుంది. ప్రభుత్వం త... Read More


ఏపీ, తెలంగాణ మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లు - సర్వీసుల వివరాలివే

Andhrapradesh,telangana, జూన్ 20 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీ దృష్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి - కాకినాడ - లింగంపల్లి మధ్య ప్రత... Read More


తెలంగాణ పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Telangana, జూన్ 20 -- పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ... Read More


బనకచర్ల ప్రాజెక్ట్ : 'వివాదాలు ఎందుకు...? కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం' - సీఎం చంద్రబాబు

Andhrapradesh, జూన్ 20 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామన్నారు. గోదావరిలోని నీళ్లను ఇర... Read More


తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు, కొత్త తేదీలివే

Telangana, జూన్ 20 -- తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు ... Read More


'యోగాంధ్ర - 2025'కు సర్వం సిద్ధం..! విశాఖ వేదికగా 3 లక్షల మందితో యోగా, పూర్తి వివరాలివే

Andhrapradesh, జూన్ 20 -- విశాఖ వేదికగా శనివారం(జూన్ 21) అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో.క... Read More


'ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి' - పోలవరంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Telangana, జూన్ 20 -- పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏపీలో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈనెల 25వ తేదీన తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్... Read More


తిరుమల : శ్రీవారి భక్తులకు అలర్ట్ - మొబైల్ ఫోన్ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

Tirumala,andhrapradesh, జూన్ 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది. ఇందులో ఉ... Read More


చిచ్చురేపిన 'కొండా మురళీ' కామెంట్స్..! తారా స్థాయికి విబేధాలు, ఏం జరగబోతుంది..?

Telangana, జూన్ 20 -- వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. అంతేకాదు. ... Read More


ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, జూన్ 20 -- ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలి... Read More